ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీలేరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పార్టీ సమీక్షా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 03:05 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుండి రాయలసీమ జిల్లాల్లో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న కొన్ని ప్రాంతాలలో పర్యటించగా , సీమ జిల్లాల పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ...తాజాగా గురువారం   పీలేరు నియోజకవర్గంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానిక నాయకులూ ఎటువంటి వ్యూహాలు తో ముందుకు వెళ్ళాలి , అలానే ప్రభుత్వం చేస్తాం అని మాట లేచి నెరవేర్చని వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనేది తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com