ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రాష్ట్రంలో కొత్త వ్యాధి కలకలం

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:39 PM

పశ్చిమ బెంగాల్ లో 'నైరోబీ ఫ్లై' అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోంది. ఆఫ్రికాకు చెందిన నైరోబీ ఫ్లై (యాసిడ్ ఫ్లై) అనే ఈగల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇవి మనుషుల్ని కుట్టవు. మన మీద వాలినప్పుడు వాటిని మనం కొడితే రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో చర్మంపై దద్దుర్లు వస్తాయి.శిలిగుడి, డార్జిలింగ్​ సహా ఉత్తర బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో, సిక్కిం రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com