ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధవన్

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:13 PM

వెస్టిండీస్ తో జరిగే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ జూలై 22 నుంచి స్పెయిన్ లో జరగనుంది.


జట్టు: శిఖర్ ధావన్ (c), రవీంద్ర జడేజా (vc), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయాస్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శార్దూల్, చాహల్, అక్షర్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, సిరాజ్, అర్షదీప్ సింగ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com