సమాజ్ వాదీ పార్టీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీలో అన్ని పదవులు రద్దు చేసారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, యువజన, మహిళా విభాగాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది.2024 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి పార్టీని ప్రక్షాళన చేస్తున్నామని ఎస్పీ సీనియర్ నేత తెలిపారు.