కంచరపాలెం జ్ఞానపురం కూడలి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జ్ఞానపురం కూడలి నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని కాన్వెంట్ కూడలి నుండి వస్తున్న లారీ ఆమె ను ఢీ కొట్టింది. గతంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కంచరపాలం ఎస్ఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముస్లిం హాని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం మృతుల వివరాలు తెలియాల్సి ఉంది