ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానులకు శుభవార్త తెలిపిన ధోనీ

sports |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 08:59 PM

మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పాడు.2023 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఆడనున్నట్లు ధోనీ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ఆడతానని తెలిపాడు. 2024 ఐపీఎల్ సీజ‌న్‌లో కూడా కొనసాగుతారా? అన్న ప్రశ్నకు ధోనీ  సమాధానమిచ్చాడు. 2024 సీజన్  సంగ‌తేమో గానీ... 2023 సీజన్ కోసం ధోనీ ఆడడం పట్ల అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com