అమరావతి: ఫాతిమా కాలేజీ విద్యార్థులు సీఎం చంద్రబాబును కలిసేందుకు అసెంబ్లిdకి వచ్చారు. అసెంబ్లిd లాబీలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు మంత్రి కామినేనిని కలిశారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కామినేని శ్రీనివాస్ విద్యార్థులకు వివరిస్తున్నారు. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి వివరణ ఇచ్చారు.