ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీరు సకల జీవజాతికి ప్రాణాధారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 12:14 PM

మానవ జీవన  శైలిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు , నిబంధనలు తీసుకువచ్చారు. అలానే వాతావరణం అనుకూలించకపోతే మాత్రం మనిషి ఎంత స్థాయికి ఎదిగిన మైనిషి మనుగడ చాల కష్టం. తినడానికి తిండి లేకున్నా కొంత సమయం మనిషి ప్రాణాలు నిలుపుకోగలడు ఏమో కానీ నీరు లేకుండా మాత్రం మనిషి మనుగడ అసాధ్యం అనే చెప్పాలి. అందుకే చాల చోట్ల సేవ్ వాటర్ అనే బోర్డు చూస్తుంటాం. నీటికి సంభందించి వాటికీ ప్రాముఖ్యతతో ప్రపంచం ఏర్పాటు చేసినదే ప్రపంచ జల దినోత్సవం . మార్చి 22 అనగా ఈ రోజు ని నీటికి అంకితం చెయ్యడం గమనార్హం. ఐతే ఈ సందర్భంగా కొంతమంది నాయకులూ " నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. రండి కలిసికట్టుగా నీటిని కాపాడుదాం రాబోయే సమయం కోసం జీవితాన్ని రక్షిద్దాం". నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన కుటుంబం మరియు స్నేహితులలో వర్షపు నీటి సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి కృషి చేద్దాం అని హితవు పలికారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com