ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన తమిళనాడు ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 10:35 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయపడేలా తమిళనాడు ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య సదుపాయాలతో పాటు.... సకాలంలో ఆసుపత్రిలో చేర్పించిన వారికి 5 వేల నగదు ప్రోత్సాహం, ధ్రువపత్రాన్ని అందించనున్నట్లు CM స్టాలిన్  అసెంబ్లీ వేదికగా తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 609 ఆసుపత్రుల్లో 48 గంటల్లో చికిత్స అందించడానికి గతంలో జీరో అవర్ పేరిట ఆ సదుపాయాన్ని కల్పించారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com