ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముదిగుబ్బ, ధర్మవరం మండలాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 10:35 AM

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బత్తలపల్లి మండలంలోని ఓబులాపురం గ్రామపంచాయతీలోను ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు, తాడిమరి మండలంలోని నరసింహపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించనున్నారు. ఉదయం 8: 30 గంటల నుండి జిల్లా కలెక్టర్ ఫీల్డ్ విజిట్ మధ్యాహ్నంరెండు గంటల వరకు ఉంటుందని ఐ అండ్ పీఆర్ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com