జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బత్తలపల్లి మండలంలోని ఓబులాపురం గ్రామపంచాయతీలోను ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు, తాడిమరి మండలంలోని నరసింహపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించనున్నారు. ఉదయం 8: 30 గంటల నుండి జిల్లా కలెక్టర్ ఫీల్డ్ విజిట్ మధ్యాహ్నంరెండు గంటల వరకు ఉంటుందని ఐ అండ్ పీఆర్ అధికారులు తెలిపారు.