బ్యాంకు రుణాల అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ నాయకులూ మరియు బ్యాంకు చైర్మన్ , టీడీపీ నాయకుడు ఐన దూళిపాళ్ల నరేంద్ర ను మరియు టీడీపీ నాయకులను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయానికి సంబంధించి నరేంద్ర ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బ్యాంక్ రుణాలలో అక్రమాలపై చర్చకు పిలిచే భ్యాంక్ ఛైర్మన్ ముందుగా తన రెండేళ్ల పదవీకాలంలో ఇచ్చిన మొత్తం రుణాల వివరాలు పబ్లిక్ డోమైన్లో పెట్టి చర్చకు వస్తే అందులో ఉన్న లోగుట్టును రుణాల బాగోతాన్ని ప్రజాక్షేత్రంలో చర్చించేందుకు మేము సిద్దం.