ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ కప్ లో భారత్ కు మరో ఓటమి

national |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 03:22 PM

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా జట్టులో మెగ్ లాన్నింగ్ 97, అలైస్స హేలీ 72, రాచెల్ 43 పరుగులతో రాణించారు. ఈ టోర్నీ లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్ లను గెలిచి మూడింట్లో ఓడిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com