ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా విభాగం చూపు టీడీపీ వైపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 02:48 PM

వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, పెంచిన ధరలకు విసుగెత్తి.. మహిళలకు భద్రత ఇచ్చే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు బోండా ఉమా సమక్షంలో 100 మంది మహిళలు టీడీపీ  లో చేరడం జరిగింది అని తెలిపారు.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . అలానే  నిన్నటి రోజున సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ SC Cell నూతన కమిటీ ప్రమాణ స్వీకార సభలో ముఖ్య అతిథిగా ఆయన  పాల్గొని, నూతనంగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించి అభినందించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com