ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి, రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ, పరిపాలన సాగిస్తున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న"రాయలసీమ రణభేరి" బహిరంగ సభకు సంభందించి ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గారు , రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గారు, యువ మోర్చా సురేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి గారు , బొమ్మన సుబ్బారాయుడు, బీజేపీ నాయకులూ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.