ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 09:48 AM

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామ పొలాల్లో పేకాట స్థావరం పై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రొద్దం ఎస్సై నాగస్వామి మాట్లాడుతూ దొడగట్ట గ్రామ పొలాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండీ రూ. 47, 700/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com