టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిందో లేదో గానీ మందు మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ఎనీ టైం మందు అనేలా చంద్రబాబు పాలన సాగిందని ఆరు వేల స్కూలు మూసేసి 40వేల బెల్టుషాపులు తెచ్చారని విమర్శించారు. గుడి బడి అనే తేడా లేకుండా ప్రతి సందులు మద్యం దుకాణాలు తెరిచారు అని మండిపడ్డారు