రాయలసీమ వాసులకు అండగా ఉంటూ , ప్రభుత్వాలు రాయలసీమ మీద చూపిస్తున్న వివక్ష తొలిగించాలని , మార్చ్ 19 తారీఖున రాయలసీమ రణభేరి అనే పేరుతో సభ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత సమస్యలపై రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని, కుటుంబ పార్టీలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను,రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాయలసీమ రణభేరి బహిరంగ సభ వేదికగా తేటతెల్లం చేస్తాం. అని తెలియ చేసారు.