చిత్తూరు: పుత్తూరు చెన్నై జాతీయ రహదారి లోని నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలోని దాబా ల వద్ద లారీల్లో డివిజన్ ను దొంగతనం చేసే వ్యక్తిని సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి.
లారీలో డ్రైవర్లు, క్లీనర్లు గా పనిచేసే వ్యక్తులు లారీ యజమానులకు తెలియకుండా డివిజన్ను దొంగతనంగా తీసి తక్కువ ధరలకు అమ్మేవారు. దీనిపై నిఘా పెట్టిన లారీ యజమానులు కడప జిల్లా కోడూరు నుంచి వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తి ని స్థానిక పోలీసులకు అప్పగించారు.