మంత్రి గౌతమ్రెడ్డి మన మధ్యలేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తోటి సహచరుడు ఎప్పుడూ సంతోషంగా ఉండే మనిషి అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దుబాయ్ కూడా వెళ్లి పెట్టుబడుల మీటింగ్లో పాల్గొన్నారని రేపు. సీఎంతో గౌతమ్ రెడ్డి మీటింగ్ ఉందని ఈలోపే ఇలా జరగటం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే. ముఖ్యమంత్రి కరెక్టు పర్సన్కే ఐటీ మంత్రి ఇచ్చారని అనుకునేవారమని కన్నబాబు అన్నారు.