ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 17, 2022, 04:06 PM

సైబర్ నేరాలపై విద్యార్థులకు బొండపల్లి ఎస్. ఐ ఆర్. వాసుదేవ్ అవగాహన కల్పించారు. గురువారం బొండపల్లి గ్రామ పరిధిలో గల అక్షర పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలు మహిళల పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. మహిళలు బాలికలకు దిశ యాప్ రక్షణ లాంటిదని, ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com