ఏపీలో ఇంటర్ విద్య కు మహర్దశ పట్టనుంది బాలికల్లో డ్రాపవుట్లు ఎక్కువ అవుతున్నాయి కారణంగా సియం. జగన్ దృష్టి పెట్టారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని.. దానిలో ఒకటి ప్రత్యేకించి మహిళల కోసం ఏర్పాటు చేయాలని అధికరులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి మండలంలో 40 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని.. రానున్న కాలంలో 200 కాలేజీలకు ప్రతిపాదనలు పంపామని మంత్రి ఆదిమూలం రమేష్ తెలిపారు.