గుంటూరు: రైతుల సంక్షేమం కోసమే జగన్ ప్రభుత్వం రైతు భరోస కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కొల్లిపర మండల పరిధిలోని మున్నంగి గ్రామంలో జిల్లాలో తొలి థాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుపండించిన పంటకు సరైన థర రావాలంటె రైతుబరోసా కేంద్రం లో అమ్మకోవాలని సూచించారు. గత సం॥ లో మొక్కజొన్న , జొన్న పంటల కు దాదాపు 15 వేల మంది లబ్డిపొందారని తెలిపారు.
తెనాలి సబ్ కలెక్టరు డాక్టర్. నిథిమీనా మాట్లాడుతూ విత్తనం వేసినప్పటి నుండి పంట అమ్ముకొనే దాక భరోసాగా రైతుబరోసా కేంద్రాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు నాంచారయ్య, ఎం. పి. డి. ఓ, శ్రీనివాసులు పలువరు నాయకులు పాల్గొన్నారు.