ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్ 29 నుండి ఢిల్లీ పాఠశాలలు ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 27, 2021, 09:30 PM

ఢిల్లీలోని అన్ని పాఠశాలలు నవంబర్ 29 నుండి అన్ని తరగతులకు తిరిగి ప్రారంభం అవుతున్నాయి అని ఢిల్లీ విద్యా మంత్రి మనీష్ శనివారం తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇతర విద్యా సంస్థలతో పాటు సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు మూసివేయబడిన తరువాత ఢిల్లీలోని పాఠశాలలు 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం తిరిగి ప్రారంభం కానున్నాయి అని ట్విట్టర్ ద్వారా మంత్రి మనీష్  తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com