నర్సాపురం నియోజకవర్గంలో హార్బర్, వశిష్ట వారధి, ఆక్వా యూనివర్సిటీలకి సీఎం జగన్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని నిజాయోజకవర్గ శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు తెలిపారు. అయితే సీఎం పర్యటన నవంబర్ నెలలో ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా భహిరంగ సభ లో సీఎం పాల్గొని ప్రస్తుత పరిస్థితిలు గురించి ప్రజలకు వివరించనున్నారని అన్నారు.