ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా పాక్ మధ్య పోటీ.. అభిమానులకు పండగే!

national |  Suryaa Desk  | Published : Fri, Jul 16, 2021, 04:53 PM

చిరకాల ప్రత్యర్థులు ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ జరగనుంది. టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2021 వరల్డ్ కప్ కోసం ఐసీసీ గ్రూపలను ప్రకటించగా ఈ రెండు దేశాలు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యూఏఈలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది.


గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్


గ్రూప్ 2: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్గానిస్తాన్


మిగతా టీమ్ లు ప్రిలిమినరీ క్వారిఫయర్స్ ఆడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com