చిరకాల ప్రత్యర్థులు ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ జరగనుంది. టీ20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2021 వరల్డ్ కప్ కోసం ఐసీసీ గ్రూపలను ప్రకటించగా ఈ రెండు దేశాలు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య యూఏఈలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్
గ్రూప్ 2: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్గానిస్తాన్
మిగతా టీమ్ లు ప్రిలిమినరీ క్వారిఫయర్స్ ఆడనున్నాయి.