ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్. ఎంసెట్ నిర్వహించిన కన్వీనర్ జెఎన్టీయూ కాకినాడ వీసీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఆదిమూలపు. ఎంసెట్ 2020 (ఇంజనీరింగ్) అర్హత సాధించిన అభ్యర్థులు 1,33,066. ఎంసెట్ 2020 (అగ్రీకల్చర్, మెడిసెన్) అర్హత సాధించిన అభ్యర్థులు 69, 616.. ఓసీలకు 45 శాతం, రిజర్వడ్ కేటగిరీలకు 40 శాతం మార్కులను అర్హతగా పరిగణనలోకి తీసుకున్న ఎంసెట్ కన్వీనర్