ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదు : ఆర్బీఐ గవర్నర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 09, 2020, 01:55 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలనని నిర్ణయించింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ పరపతి సమీక్ష అనంతరం బోర్డు నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ఉదయం వెల్లడించారు.  రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ, వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com