17-09-2020 తిరుపతిలో ఇస్తున్న ఉచిత దర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ ఈ నెలాఖరు వరకు రద్దు చేసిన టిటిడి. నిన్న సెప్టెంబర్ *16* వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు *13,351* మంది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 69.60 లక్షలు.నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు *4,432* మంది...