ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమస్యను వెంటనే పరిష్కారించండి..ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 06, 2020, 07:50 PM

కర్నూలు జిల్లాలో బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్ పక్కన ఉన్న కాలువలో బురద పేరుకుపోయిందని, కాలువ నీరు బయటకి వచ్చి నీలబడుతుందని, దానితో అక్కడి ప్రజలు, వాహనాలకు తిరుగుటకు చాలా ఇబ్బంది కలుగుతుందని.. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తెలిపారు.దీంతో స్పందించిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పరిస్థితి పై అరతీసి వెంటనే మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి, అక్కడి సమస్యను పరిష్కారించాలని అధికారులకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com