బ్యాడ్మింటన్ దిగ్గజ ఆటగాడు పుల్లెల గోపీచంద్ 1973వ సంవత్సరం నవంబర్ 16న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించారు. ప్రస్తుతం ఆయన భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ను సాధించారు. ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. పుల్లెల గోపీచంద్ గురించి తెలుసుకునే ముందు మీరు మరో విషయం తెలుసుకోవాలి.
భారతదేశపు అత్యంత నమ్మకమైన ఆన్లైన్ రమ్మీ ఫ్లాట్ఫారం, రమ్మీకల్చర్పై అత్యంత ఆకర్షణీయమైన రివార్డులు ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఇన్ స్టాల్ చేసుకొని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించుకోండి.
ఈ లింక్ ను ప్రెస్ చేసి ఇప్పుడే గేమ్ ఆడండి.
rummyculture.onelink.me/WTkY/LokalArticle
1996లో తొలిసారి నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన పుల్లెల గోపీచంద్ వరుసగా మరో నాలుగుసార్లు ఆ ఘనత సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 5 వ్యక్తిగత టైటిల్స్ గెలిచిన ఆయన 3 సార్లు రన్నరప్ గా నిలిచారు. బ్యాడ్మింటన్ కు ఆయన చేసిన సేవలకు అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.