ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలకు వ్యక్తిగత భద్రత తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రతిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జేసీ దివాకర్ రెడ్డి , పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావులకు భద్రత తొలగించారు.