కడప జిల్లా : జిల్లాలో పోలీసుల మాయాజాలం.ఇసుక మాఫియా కు అండగా పోలీసులు.మైనింగ్ అధికారులు సీజ్ చేసిన ట్రాక్టర్లు స్టేషన్ లో మాయం.వేంపల్లి మండలంలోని అక్రమ ఇసుక క్వారీలపై మైనింగ్ అధికారుల దాడులు...కుమ్మరాంపల్లి క్వారీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లు సీజ్.సీజ్ చేసిన ట్రాక్టర్లను వేంపల్లి పోలీసు స్టేషకు తరలించిన ఎర్రగుంట్ల మైనింగ్ అధికారి సుబ్రమణ్యం.మైనింగ్ అధికారులు అప్పగించిన గంట వ్యవధిలోనే ట్రాక్టర్లు అదృశ్యం..