ఈరోజు బుధవారం *22-01-2020* ఉదయం *5* గంటల సమయానికి.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.శ్రీవారి సర్వ దర్శనానికి *2* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి *5* గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (300/-), టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది. నిన్న జనవరి *21* వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 70,712 మంది.నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 2.52* కోట్లు