భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరికాసేపట్లో తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భారత్ ఫేవరెట్గా కనిపిస్తోంది. మరోవైపు విండీస్లో మూడు సిరీస్లు వైట్వాష్ అయిన కరీబియన్ జట్టు కోహ్లీసేనపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
భారత జట్టు: రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్
విండీస్ జట్టు: సిమ్మన్స్, ఎవిన్ లెవిస్, బ్రాండన్ కింగ్, షిమ్రన్ హెట్మేయర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రామ్దిన్(కీపర్), జేసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, విలియమ్స్, ఖారీ పీర్రె.