ఇసుక కొరత పై భవన నిర్మాణ కార్మికులు కృత్తివేన్ను మండలం ఎమ్మార్వో కార్యాలయం వద్ద చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను నేడు విరమించారు.. దీక్షలోని వారికి కాగిత కృష్ణ ప్రసాద్ నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. అనంతరం కాగిత మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికు పనులన్నీ రోజులో నెలకు పదివేలు రూపాయల చొ ప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే త్వరితగతిన ఇసుక సరఫరా చేసి కార్మికులకు ఉపాది కల్పించాలని కోరారు.