విజయవాడ : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ జరిచందన్ ను కలిసిన టిడిపి నేతలు. రాష్ట్ర ప్రభుత్వం టిడిపి నేతల పై కక్ష సాధింపు చర్య లకు పాల్పడుతుందని ఫిర్యాదు. గవర్నర్ ను కలిసిన వారిలో ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ లు బచ్చుల అర్జునుడు అశోక్ బాబు, దీపక్ రెడ్డి, సత్యనారాయణ రాజు, గిడ్డిఈశ్వరి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు, ఇతర నాయకులు