అనంతపురం : మరో సారి తుంగబధ్ర డ్యాంకు వరద.ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా చేరుతున్న నీరు.2019 సవత్సరంలో ఇది నాలుగో సారి డ్యాం మొత్తం గేట్లు ఎత్తడం.33మూడు గేట్లు ద్వారా రెండు అడుగుల మేరకు లక్ష యాబై వేలు క్యూసెక్కుల నీరు దిగువుకు వదిలిన అధికారులు.తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.తుంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు...