చండీగఢ్ : జననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుడు దుష్యత్ చైతాలా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ట్రాక్టర్పై పోలింగ్ బూత్కు వచ్చారు. సిర్సాలోని పోలింగ్ బూత్కు చౌతాలా ట్రాక్టర్ నడుపుతూ వచ్చారు. చౌతాలా తల్లి నైనా చౌతాలా, ఆయన భార్య కూడా అదే ట్రాక్టర్లో పోలింగ్ బూత్కు వచ్చారు. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసాన్ని ఆయన వెలిబుచ్చారు.