తిరుమల: సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజిక్కడ ఆమె మాట్లాడుతూ 4 నెలల్లోనే హామీలు అమలు చేసి జగన్ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలోనూ 1.26 లక్షల ఉద్యోగాలు ఒక్కసారిగా ఇవ్వలేదన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్ నిర్మిస్తామన్నారు.