అమరావతి : ఎన్నికల హామీ అమల్లో సీఎం వైయస్.జగన్ మరో ముందడుగు. అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడత చెల్లింపులు. రూ. 10వేల లోపు డిపాజిటర్లకు మొదట పేమెంట్లు. 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు. ఉన్నతన్యాయస్థానం ఆదేశాల ప్రకారం జిల్లా లీగల్సెల్ద్వారా చెల్లింపులు. రూ.20వేలలోపు డిపాజిటర్లకూ చెల్లించేందుకు సన్నాహాలు. ఆమేరకు కోర్టు ఆదేశాలను కోరుతున్న ప్రభుత్వం . ఉన్నత న్యాయస్థానం అంగీకారం రాగానే వీరికీ చెల్లింపులు