ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఎస్ఐ మెడికల్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2019, 01:26 PM

సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 కోట్లు మాయమైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన లెక్కలను అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఈ నిధుల గోల్ మాల్ విషయంలో కార్మిక శాఖ హస్తం ఉన్నట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 16మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com