ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం జగన్ గ్రామ వాలంటీర్ల జీతాలను పెంచేశారు. ఇప్పటి వరకు నెలకు 5000 రూపాయలుగా ఉన్నవారు జీతం కాస్తా 8000 రూపాయలకి పెంచేసారు. . వీలైనంత త్వరగా దీని అమలుకు వీలైనంత త్వరగా జరగాలని గ్రామ వాలంటరీ ప్రిన్సిపాల్ సెక్రటరీ కి జగన్ఆదేశాలు ఇచ్చేరని సమాచారం అందుతోంది. మరి ఇది ఎంత వాస్తవమో చూడాలి