ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ నవరత్నాలకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి : వైవీ సుబ్బారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2019, 06:21 PM

ఏపీ సీఎం జగన్ నవరత్నాలు పేరిట ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ తరుఫున దుర్గమ్మకు సారె ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని వైవీ వెల్లడించారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com