ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. ఏలూరులో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని జగన్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతున్నారు.తి సంవత్సరం ఆటో, క్యాబ్, కారు డ్రైవర్లకు రూ.10వేలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఐదేళ్ల కాలానికి డ్రైవర్ల అకౌంట్లలోకి రూ.50వేలు వేస్తామన్నారు. ప్రతి పేదోడికి మేలు జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.