విజయవాడ : దుర్గగుడి వద్ద కొనసాగుతున్న పోలిసులు ఓవర్ యాక్షన్.ఉన్నతాధికారులు సూచించిన మారని పొలిస్ సిబ్బంది NSS విద్యార్దులు పై వన్ టౌన్ సిఐ వీరంగం. మనస్తాపానికి గురై. ఇంద్రకీలాద్రి పై ఎన్ ఎస్ ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్ల అందోళన . దుర్గమ్మ అంతరాలయం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను బయటకు పంపేసిన వన్ టౌన్ సిఐ కాశీవిశ్వనాధ్. మీరిక్కడ అవసరం లేదంటూ NSS విద్యార్దులు ను దూషించిన సిఐ దర్శనంకు వెళ్ళనీయకుండానే వెనక్కీ పంపీంచేయడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు డబ్బులు తీసుకొని మెము విధులు నిర్వహించడం లేదని కేవలం అమ్మవారి సేవ కోసమే వచ్చామంటున్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు . క్యూలైన్ల లో వాటర్ ప్యాకేట్లు పంచడంతో పాటు అమ్మవారి సన్నిధిలో క్యూలైన్లు సజావుగా సాగడంలో మా పాత్రే కీలకం. పోలీసుల తీరుకు నిరసనగా వాలంటిర్లు బాయ్ కాట్. దుర్గగుడి అధికారులు వివరణ ఇచ్చేంతవరకు విధులు చేపట్టమని తేల్చిచెప్పిన ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు