కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామ సమీపంలో ఉన్నటువంటి బొమ్మల సదురు కొండ సమీపంలో మేత కు పోయి రాత్రికి అక్కడే ఉండడంతో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పిడుగు పడి బోయిన చెరువుపల్లి గ్రామనికి చెందిన వీరభద్రుడు,వీరయ్య అను వీరి ఇద్దరి అరవై మేకలు మృతి చెందాయి.బాధితులకు జరిగిన నష్టం పై ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు .సుమారుగా 6 లక్షలు వరకు నష్టం వాటిల్లింది అని సమాచారం తెలిపారు .