పాపికొండలు వద్ద గోదావరి పడవ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పలు మృతదేహాల్ని వెలికితీశారు. అయితే పడవలో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 202 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు.202 అడుగుల లోతులో ఉన్న బోటు.రంగంలోకి దిగిన మెరైన్ ఎక్స్ పెర్ట్స్ ,కాకినాడ మృతకారుల బృందం.ఇప్పటివరకు 35 మృతదేహాలు లభ్యం. అధికారులకు సవాల్ గా మారిన బోటు వెలికిత