శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం మండలం టెక్కలిపాడు లింగాలవలస జలుమూరు రామచంద్రాపురం ఎత్తిపోతల పథకాలను శుక్రవారం ఆర్ అండ్ బి మంత్రి ధర్మాన కృష్ణదాస్ సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు.