ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బిజెపి : అరుణ్‌శౌరి

national |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 01:04 PM

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని అరుణ్‌ శౌరి అన్నారు. బిజెపి ఒంటెద్దు పోకడలకు పెద్ద నోట్ల రద్దు ఒక నిదర్శనమని ఆయన చెప్పారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలనడంలో మరొక అభిప్రాయానికి తావు లేదని ఆయన చెప్పారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను బిజెపి అస్థిర పరచడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఇవాళ్ల కర్ణాటకలో జరుగుతున్నది రేపు మధ్యప్రదేశ్‌లోనూ జరుగవచ్చునని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com