భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటన రద్దయ్యింది. రేపు కడప జిల్లాలో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటించాల్సి ఉండగా రద్దయ్యింది. కడప పర్యటనకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాంమాధవ్ లు రానున్నారు. రేపు కడపలో రాయలసీమ జిల్లాల పార్లమెంటరీ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.